జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చాక బేషరతుగా మద్దతు ప్రకటించి కూటమిలో భాగమైన జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం-పీ).. తాజాగా మద్దతును ఉపసంహరించుకుని,కూటమి నుంచి బయటకొచ్చేసింది. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని చూస్తున్నందువల్లే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్కు రాసిన లేఖలో జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మరాండీ పేర్కొన్నారు. జేవీఎంను విచ్చిన్నం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38E99pL
జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేవీఎం..
Related Posts:
ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షానిజామాబాద్ : లోక్ సభ సమరం మొదలైంది. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయమున్నా.. ఆయా పార్టీలు ఇప్పటినుంచే హీట్ పుట్టిస్తున్నాయి. అందులోభాగంగా పార్లమెంటరీ ఎన… Read More
నేత్రపర్వంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం .. ఆద్యంతం మల్లన్న శరణు ఘోషలతో తన్మయత్వంకోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణ… Read More
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకంవరంగల్ : ప్రేమించినోడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడితోనే సర్వస్వం అనుకుంది. కానీ పెళ్లి మాట వచ్చేసరికి గురుడు ప్లేటు ఫిరాయించాడు. మరో యువతితో పెళ్లిక… Read More
కుమార్తెపై అత్యాచారం ,హత్య వేదన తో .. అమరావతిలో హత్యకు గురైన జ్యోతి తండ్రి మృతికూతురుపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తో షాక్ కు గురైన జ్యోతి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె మరణవార్త విన్న వెంటనే గుండెపోటుకు గురై ఆసుపత… Read More
గూగుల్ ప్లేస్టోర్..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్ కేసులో కొత్త మలుపులు..!ఏపిలో మొదలైన పొలిటికల్ వార్..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబార… Read More
0 comments:
Post a Comment