ఆసక్తికరంగా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుతోపాటు అమ్మఒడి పథకంపైనా చర్చ జరిగింది. సొంతపార్టీపై తిరుగుబాటు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఈ చర్చలో అవకాశం లభించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు(పశ్చిమ)ఎమ్మెల్యే మద్దాలి గిరి సభలో ‘అమ్మఒడి' పథకంపై మాట్లాడుతూ సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vaeWVC
ఇలాంటి టైమ్లో చంద్రబాబు లేకపోవడం బాధాకరం.. టీడీపీ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల సెటైర్లు
Related Posts:
ఇలా జరిగింది.. తుపాకీ పేల్చడంతో ఆగిన పెళ్లి.. ఇప్పుడే ఇలా ఉంటే..పెళ్లి పనులు జరుగుతున్నాయి. చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. బ్యాండ్ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చ… Read More
టెర్రర్ టెన్షన్ : ఆగస్ట్ 15 టార్గెట్ గా భారీ పేలుళ్లకు ప్లాన్ ; కాన్పూరులోనూ స్లీపర్ సెల్స్ టెన్షన్ !!భారతదేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందా? పుల్వామా ఉగ్రదాడి తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత ఆర్మీకి కళ్ళు బైర్లు గమ్మే విషయ… Read More
Illegal affair: ప్రియుడికి చిక్కటి పాలు, భర్తకు కల్తీపాలు, కుర్రాడికి కోకోకోలా, పాల బుగ్గల ఆంటీతో !చెన్నై/ తిరువణ్ణామలై/మదురై: లేత బుగ్గల వివాహిత మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం పాల వ్యాపారి ఆమెకు పరిచయం అయ్యాడు. పాల… Read More
అమానుషం... అప్పుడే పుట్టిన పసికందు నోటికి ప్లాస్టర్.. చెరువులో విసిరేసిన దుర్మార్గులుబిహార్లో అమానుష ఘటన వెలుగుచూసింది. పుట్టి ఒక్కరోజు కూడా గడవని ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఓ నీటి గుంటలో పడేశారు. శిశువు ఏడవకుండా నోటికి… Read More
ఇక ఆంత్రాక్స్ వంతు.. ఆంత్రాక్స్ న్యూమోనియా.. చైనాలో వెలుగులోకి..కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు ఒకటి వెలుగ… Read More
0 comments:
Post a Comment