న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి అవసరమైన కొత్త డెత్ వారెంట్ శుక్రవారం సాయంత్రం జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం ఆ మేరకు డెత్ వారెంట్ను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీస్తారు. ఈ విషయాన్ని డెత్ వారెంట్లో పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RteMQr
Friday, January 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment