న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి అవసరమైన కొత్త డెత్ వారెంట్ శుక్రవారం సాయంత్రం జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం ఆ మేరకు డెత్ వారెంట్ను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీస్తారు. ఈ విషయాన్ని డెత్ వారెంట్లో పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RteMQr
కొత్త డెత్ వారెంట్: ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు: నిర్భయ దోషులకు ఉరి..!
Related Posts:
ఏపీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దుఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఏపీ … Read More
ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తె… Read More
విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా త… Read More
చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికాభారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటా… Read More
ఆ 12 నిమిషాలు.. అంతరిక్షంలో కొత్త శకం.. ఈ రాత్రికే లైవ్.. స్పేస్ఎక్స్ ఘనతను ఇలా చూడొచ్చు..అనంతంగా విస్తరించిన అంతరిక్షంలో.. అన్వేషణకు సంబంధించి ఇదొక చరిత్రాత్మక రోజు. సంప్రదాయాలను సవరించాలనుకునే ఔత్సాహికులకు శుభదినం. పేరుకు ఇది సాదాసీదా అంత… Read More
0 comments:
Post a Comment