మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు.. కడుపుకి అన్నం తింటున్న వాడు రాజధాని మారుస్తా అని అనడంటూ తీవ్రంగా స్పందించారు. పరిపాలన అంతా ఒక దగ్గర నుండే జరగాలని డిమాండ్ చేసారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yujVK
Saturday, January 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment