Tuesday, January 21, 2020

దేశ చరిత్రలో లేనివిధంగా ‘విద్య’: ప్రత్యేక పథకాలు ప్రకటించిన సీఎం జగన్, వరాలే

అమరావతి: ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు దళిత వ్యతిరేకులుగా మారారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై చర్చ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36i5xId

0 comments:

Post a Comment