అమరావతి: ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు దళిత వ్యతిరేకులుగా మారారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై చర్చ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36i5xId
దేశ చరిత్రలో లేనివిధంగా ‘విద్య’: ప్రత్యేక పథకాలు ప్రకటించిన సీఎం జగన్, వరాలే
Related Posts:
సిగ్గు తెచ్చుకో సోదరి, ఎవరో అందరికీ తెలుసు: టీడీపీ అనిత కౌంటర్, తుగ్లక్ పాలన అనివికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత..… Read More
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అర… Read More
నిమ్మగడ్డ ఆఫీసులో వాస్తు మార్పులు- ఆయన లేనప్పుడే- ఎవరి ఆదేశాలో తేల్చేందుకు విచారణ...ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చీ రాగానే కొరడా ఝళిపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత తాజాగా బాధ్యతలు చేపట్టిన నిమ్… Read More
కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటనదేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైప… Read More
సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్… Read More
0 comments:
Post a Comment