ఏపీ శాసన మండలిలో ఉదయం నుండి ప్రతష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లు శాసనసభలో ఆమోదం పొందటంతో..ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అదే విధంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే బిల్లులు ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. అదే సమయంలో టీడీపీ పక్ష నేత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tFBa1b
Tuesday, January 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment