రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి గ్రామాల ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు . రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ రాజధాని రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. వై ఎస్ పండుగలు కూడా చేసుకోకుండా తమను బాధకు గురి చేస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TnldHn
Tuesday, January 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment