విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెంట్రల్ జైళ్లు ఉండగా వాటి నిర్వహణకు సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. నాలుగు సెంట్రల్ జైళ్లు ఒకటి విశాఖపట్నం, మరొకటి రాజమండ్రి, ఇంకోటి నెల్లూరు, నాల్గవది కడపలో ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v3ZWst
నేరాలు ఎక్కువే: ఖైదీలతో నిండిన సెంట్రల్ జైళ్లు..అరకొరగా సిబ్బంది,ఎన్సీఆర్బీ లెక్కలివి
Related Posts:
ఆ అసెంబ్లీ ఎన్నికల భారం ఈ కాంగ్రెస్ నేతల మీదే: మేజిక్ చేస్తారో?.. ముంచేస్తారో?పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలో… Read More
దేశంలో 70 లక్షలకు పైగా: మృతులు రోజూ వందల్లోనే: లక్షా 10 వేలకు టచ్ అయ్యేలాన్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైకి వెళ్లింది. లక్షా 10 … Read More
AP Opinion Poll-2020: జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేసులో ఆ మహిళా నేత?అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్… Read More
అవుట్ డేటెడ్ బుర్రను వాడుతూ చంద్రబాబును మించిపోయిన నారా లోకేష్: సాయిరెడ్డి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలను ఆరంభించినప్పటి నుంచీ అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన కా… Read More
విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షంవిజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధ… Read More
0 comments:
Post a Comment