అనంతపురం: రాజధాని అమరావతి ప్రాంతంలో తాను భూములు కొనుగోలు చేశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటును చేస్తున్నట్లు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించే సమయంలోనే తాను రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశానని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కోరితే.. తాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZBTov
Friday, January 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment