అమరావతి: రూల్ 71. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న దూకుడు వైఖరిని అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీకి దొరికిన ఏకైక బ్రహ్మాస్త్రం ఇది. ప్రస్తుతం దీన్నే ప్రయోగించింది టీడీపీ. ఈ బ్రహ్మాస్త్రం గురి తప్పలేదు. లక్ష్యాన్ని ఛేదించింది. దీని ఫలితం- ఏపీ వికేంద్రీకరణ చట్టానికి శాసన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3auOW7z
Tuesday, January 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment