Tuesday, January 21, 2020

ఉత్కంఠ: 6 గంటల తర్వాత ఏట్టకేలకు నామినేషన్ వేసిన కేజ్రివాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాదాపు ఆరుగంటలపాటు నామినేషన్ వేసేందుకు వరుసలో నిల్చుకోవడం గమనార్హం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారమే అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీ నిర్వహించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ewoXh

Related Posts:

0 comments:

Post a Comment