న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాదాపు ఆరుగంటలపాటు నామినేషన్ వేసేందుకు వరుసలో నిల్చుకోవడం గమనార్హం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారమే అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీ నిర్వహించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ewoXh
ఉత్కంఠ: 6 గంటల తర్వాత ఏట్టకేలకు నామినేషన్ వేసిన కేజ్రివాల్
Related Posts:
కీర్తిని మించిన భార్గవి.. ఆస్తి కోసం తల్లినే... భర్త, ప్రియుడు కూడా..వయసుకొచ్చిన పిల్లల్లో మార్పులొస్తున్నాయి. అవి మంచివి అయితే ఫరవాలేదు. కానీ చెడు ఆలోచనలు, చెడు దృష్టితో ఉంటున్నాయి. అవును హయత్నగర్లో కలకలం రేపిన రజిత … Read More
పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప… Read More
సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా చర్చిస్తా... పవన్ కళ్యాణ్ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూ… Read More
లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. పాటించాల్సిన పద్దతులు ఇవే..డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 ధనం మూలం మిధం జగత్ అన్నారు .ప్రతి వారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఎంత శారీరక శ్ర… Read More
వొడాఫోన్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: ఏ క్షణమైనా సేవలు బంద్..కారణం ఇదే!న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఒకప్పుడు కింగ్లా వెలిగిన వొడాఫోన్ నెట్వర్క్ త్వరలో భారత్లో టెలికాం సేవలు నిలిపివేయనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.… Read More
0 comments:
Post a Comment