న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాదాపు ఆరుగంటలపాటు నామినేషన్ వేసేందుకు వరుసలో నిల్చుకోవడం గమనార్హం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారమే అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీ నిర్వహించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ewoXh
ఉత్కంఠ: 6 గంటల తర్వాత ఏట్టకేలకు నామినేషన్ వేసిన కేజ్రివాల్
Related Posts:
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదుఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు ర… Read More
Viral Video : కనీ వినీ ఎరుగని వింత జీవి.. ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న నెటిజెన్స్..సోషల్ మీడియాలో ఓ వింత జీవి వీడియో వైరల్గా మారింది. నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమీబా ఆకారంల… Read More
ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..!అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… Read More
మెగా కోడలు ఉపాసనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా..?కరోనావైరస్ విముక్తి కోసం చాలామంది సెలబ్రిటీలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి పై అవగాహన తీసుకొస్తూ సినిమా సెలిబ్రిటీల… Read More
ఏపీలో కరోనా: గుండెలు కాపాడుకోండి.. సీఎం జగన్ పనితో దేశానికి ఊరట.. కేంద్రం అనూహ్య స్పందన..కొన్ని సార్లు చాలా చిన్న నిర్ణయాలే పెనుప్రమాదాన్ని తప్పిస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్) నిబంధనలు ‘నొ' చెబుతున్నా, వాటిలో తయారయ్యే హైడ్రాక్సీ క… Read More
0 comments:
Post a Comment