Thursday, January 9, 2020

పవన్ .చంద్రబాబు ఒక్కరే, 151 మంది ఎమ్మెల్యేలకు బుద్ధిచెబుతారట, వైసీపీ నేతలపై గరం గరం..

రాజధాని మార్చొద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శివాలెత్తారు. దమ్ముంటే రాజధాని మార్పు పేరుతో ఎన్నికలకు వెళ్లాని వైఎస్ఆర్ సీపీ పార్టీని డిమాండ్ చేశారు. ఒకవేళ వైసీపీ మళ్లీ గెలిస్తే రాజధాని మార్చాలని సూచించారు. అప్పుడు ప్రజాభిప్రాయాన్ని తాను కూడా గౌరవిస్తానని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని చెప్పి, 8 నెలల తర్వాత రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDHYFf

0 comments:

Post a Comment