Thursday, January 16, 2020

జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..

సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యపరీక్షలు నిర్వహించడం దగ్గర్నుంచి, పటిష్టమైన బారికెడ్ల నిర్మాణం దాకా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొలి రెండు రోజుల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈనెల 31వరకు తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగనున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YLTm3

0 comments:

Post a Comment