సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యపరీక్షలు నిర్వహించడం దగ్గర్నుంచి, పటిష్టమైన బారికెడ్ల నిర్మాణం దాకా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొలి రెండు రోజుల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈనెల 31వరకు తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగనున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YLTm3
జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..
Related Posts:
శశికళ అత్యాచారం కేసు: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్, రాజకీయ ఒత్తిళ్లతో కొత్త ట్విస్ట్..!చెన్నై/ చెంగల్పట్టు: యువతి స్నానం చేస్తున్న సమయంలో సమీప బంధువులు, ఓ పొలిటికల్ లీడర్ కలిసి మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీసి ఐదు సంవత్సరాల నుంచి వేధింపు… Read More
ఐటీ టవర్ ప్రారంభం: కరీంనగర్ మారింది, ఐటీ సంస్థలకు కేటీఆర్ పిలుపుకరీంనగర్: ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా అభివర్ణించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం… Read More
కూతుళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు: మేనకోడలికి వేధింపుల ఫిర్యాదే కారణమా?లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును కొందరు దుండగులు కాల్చి చంపే… Read More
సచిన్ వర్సెస్ గెహ్లాట్: అప్పటివరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొద్దు: స్పీకర్కు హైకోర్టు సూచనజైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కేసులో విచారణ ముగిసింది. శుక్రవారం రోజున కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి… Read More
ఏపీలో అమూల్- టార్గెట్ చంద్రబాబు హెరిటేజ్- ప్రభుత్వ డెయిరీల బలోపేతమే లక్ష్యం....ఏపీలో డెయిరీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇవాళ గుజరాత్ పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ డెయిర… Read More
0 comments:
Post a Comment