సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యపరీక్షలు నిర్వహించడం దగ్గర్నుంచి, పటిష్టమైన బారికెడ్ల నిర్మాణం దాకా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొలి రెండు రోజుల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈనెల 31వరకు తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగనున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YLTm3
జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..
Related Posts:
చైనా బోర్డర్లో రక్షణ మంత్రి: డ్రాగన్ కంట్రీకి కీలక సంకేతాలు: మూడురోజులు అక్కడేలేహ్: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఢక్లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో సమావేశమౌతారు. ఈ… Read More
వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయం: మన్ కీ బాత్లో మోడీకి షాక్: వారికి నా పేరు చెప్పండిన్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దులారియా, భీమ్పూర్ గ్రామాలకు చెందిన రాజేష్ హిరావే, కిశోర్ అనే ఇద్దరు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీక… Read More
బంగ్లాదేశ్లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలువీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేల… Read More
యూపీ ఎన్నికల వేళ.. ఒవైసీకి బిగ్ షాక్: పొత్తులపై తేల్చేసిన మాయావతి: ప్రయత్నాలపై నీళ్లులక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి… Read More
ఆయనే మీకు స్ఫూర్తి: ఛీర్ ఫర్ ఇండియా: టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు మోడీ కీలక సూచనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఫ్లయింగ్ సిక్ మిల్ఖాసింగ్కు నివాళి అర్పించారు. కరోనా వైరస్ను విజయవంతం… Read More
0 comments:
Post a Comment