తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూంది పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DVZX2u
Sunday, December 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment