తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూంది పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DVZX2u
Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !
Related Posts:
ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు అక్కడికక్కడే మృతి... డెలివరీ కోసం గర్భిణిని తరలిస్తుండగా..కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కల్బుర్గి జిల్లాలోని సవలగై గ్రామ సమీపంలో ఆగి వున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ గర్భిణీ స్త్రీ సహా ఏ… Read More
కథలు..పాత తరానికి.. నవ తరానికీ వారధులు: వంకాయల రుచిపై కథ: మన్ కీ బాత్లో మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథలకు ఉన్న ప్రాధాన్యత గురించి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదివరకు బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన … Read More
Blackmail:బ్యాక్ డోర్ లో అమ్మాయి నగ్న వీడియోలు తీసి ఎంజాయ్,వాట్సాప్, మెసేజ్ లు, ఇల్లు అద్దెకు ఇస్తే!చెన్నై/ మదురై: అమ్మాయిని ట్యూషన్ కు పిలుచుకుని వెళ్లి వస్తున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. అమ్మాయ… Read More
రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరిబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరికి స్థానం దక్కింది. దీనిపై దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ భారతీయ … Read More
గడ్డి కోసేందుకు వెళ్లిన యువతిపై... కిరాతకంగా గ్యాంగ్ రేప్... చావు బతుకుల్లో బాధితురాలు...ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హత్రస్ పట్టణానికి చెందిన ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో ఆమె ప్ర… Read More
0 comments:
Post a Comment