తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూంది పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DVZX2u
Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కావలి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావలి ది ప్రత్యేక స్థానం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడి రాజకీయ సమీ కరణాల్లో మార్పు వచ్చింది. … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోవూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండిబంధువులు..రాజకీయ వర్గ పోరు..ఎత్తులకు పై ఎత్తులు..ఇలా..అసలు సిసలు రాజీయాలకు కేరాఫ్ అడ్రస్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. ఇదే నియోజకవర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రం నెల్లూరు సిటీ. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకూ నెల్లూరు-రాపూరు గా ఉన్న ఈ నియోజక వర్గం అప్పటి నుండి నెల్లూరు… Read More
శ్రీ వికారి నామ 2019 - 20 సంవత్సర వార్షిక గోచార గ్రహ రాశిఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండివర్గ రాజకీయాలు..వారసత్వంగా వస్తున్న రాజకీయ అగాధాల తో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలు ప్రతీ సారి ఉత్కం ఠను రేపుతాయి. ఈ నియోజకవర్గంలో తొల… Read More
0 comments:
Post a Comment