అమరావతి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తున్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36RtbfJ
Kanna Lakshminarayana: రాహుల్ గాంధీని కోతితో పోల్చిన కన్నా: తా చెడ్డ కోతి.. అంటూ సెటైర్లు..!
Related Posts:
‘ట్రంప్! భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం’వాషింగ్టన్: అమెరికన్ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను భారత్కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోర… Read More
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ జాబితా... అమిత్ షా సంచలన ప్రకటనకేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపోందిస్తామని… Read More
ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయ… Read More
కోడెల మంచి వైద్యుడు.. కానీ రాజకీయ జీవితం వివాదాస్పదం... 2019 ఎన్నికల్లో ఓటమినుంచి అధపాతాళానికి....అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మట్టిలో కలిసిపోయారు. నరసారావుపేటలో తాను కట్టించిన స్వర్గపురి శ్మశానంలో అనంతలోకాలకు వ… Read More
మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్… Read More
0 comments:
Post a Comment