అమరావతి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తున్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36RtbfJ
Kanna Lakshminarayana: రాహుల్ గాంధీని కోతితో పోల్చిన కన్నా: తా చెడ్డ కోతి.. అంటూ సెటైర్లు..!
Related Posts:
షాకింగ్ థియరీ : కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకు? తగలబడిపోతున్న టవర్లు..కరోనా వైరస్ కంటే దాని చుట్టూ అల్లుకుంటున్న నిరాధారిత కుట్ర కోణాలను,దుష్ప్రచారాలను,తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారిం… Read More
కరోనా ఆంక్షలు.. బంద్ సమయంలో భోజన కష్టాలు..!మానవత్వం చాటుకుంటున్న సాటి మనుషులు..!హైదరాబాద్/అమరావతి : కరోనా మహమ్మారి దేశ ప్రజల మీద స్వైర విహారం చేసేందుకు సై అంటోంది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ స్వీయ… Read More
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు .. మరికాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన !!ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్… Read More
coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత ల… Read More
కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశంఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్త… Read More
0 comments:
Post a Comment