అమరావతి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తున్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36RtbfJ
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment