Monday, December 9, 2019

disha case encounter: సీపీ మహేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBCiZr

Related Posts:

0 comments:

Post a Comment