అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఓ శాఖ ఆవిర్భవించింది. ఇప్పటిదాకా 36 శాఖలు, వివిధ విభాగాలకు అదనంగా దీన్ని ఏర్పాటు చేశారు. అదే- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ. త్వరలోనే దీన్ని మంత్రిత్వ శాఖగా మార్చనున్నారు. మంత్రివర్గంలోకి దీన్ని తీసుకోనున్నారు. 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qBl8UL
యువత కోసం.. నంబర్ 37: ఏపీలో కొత్త శాఖ ఆవిర్భావం: త్వరలో పోర్ట్ ఫోలియోగా..!
Related Posts:
నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!ముంబై : సెంట్రల్ రైల్వే అధికారుల నవగ్రహ పూజలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారులై ఉండి పూజలు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్ల ర… Read More
ఇది భారత్కు ఓ గొప్ప విజయం..! అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన సుష్మా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో జాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంతర్జాత… Read More
జాదవ్ కేసులో కీలకమైన హరీష్ సాల్వే వాదనలు, ఇంతకీ ఎవరీ సాల్వే, ఏమా కథ..న్యూఢిల్లీ : కుల్భూషణ్ జాదవ్ స్పై ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే విధించింది. అంతర్జాతీయ కోర్టులో భారత… Read More
పార్టీ మార్పు ప్రచారం గోబెల్స్ కుట్ర.. టీఆర్ఎస్ను వీడబోమన్న జూపల్లిహైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంద… Read More
ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!ఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్యమైన తీర్పులు ఇకనుంచి తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఆ మేరకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు వెల్లడించిన వంద అతి … Read More
0 comments:
Post a Comment