Thursday, December 19, 2019

మిగిలింది ఉరి..... నిర్భయ నిందితుడి పిటిషన్ కొట్టివేసిన కోర్టు

నిర్భయ కేసులో తాను మైనర్‌నంటూ... నేరాన్ని అంగీకరించినా.... తన వయస్సును నిర్ధారించకుండానే ఉరి శిక్షను ఖారారు చేశారంటూ...నిందితుల్లో ఒకడైన పవన్ గుప్త వేసిన పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలు చేసేందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్ని తొలగిపోయినట్టయింది. డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r7bSYz

Related Posts:

0 comments:

Post a Comment