చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఉదంతం.. ఈ ఏడాది మొత్తానికీ అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అభం, శుభం తెలియని ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడి కన్నుమూసిన ఘటన పట్ల దేశం మొత్తం స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మొదలుకుని..ఓ సామాన్యుడి వరకూ అందరి హృదయాన్నీ ద్రవింపజేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r4JtSW
Thursday, December 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment