చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఉదంతం.. ఈ ఏడాది మొత్తానికీ అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అభం, శుభం తెలియని ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడి కన్నుమూసిన ఘటన పట్ల దేశం మొత్తం స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మొదలుకుని..ఓ సామాన్యుడి వరకూ అందరి హృదయాన్నీ ద్రవింపజేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r4JtSW
ఫ్లాష్ బ్యాక్ 2019: అంతరిక్షంపై ఆధిపత్యాన్ని సాధించినా.. బోరుబావులను జయించలేక చతికిల..!
Related Posts:
బెంగాల్ ఊపు: మోడీ సర్కార్కు ప్రతిపక్షాల ఘాటు లేఖ: చంద్రబాబు పేరు మిస్: తొలిరోజే తలనొప్పిన్యూఢిల్లీ: ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అటు తమిళనాడులో ఎన్డీఏ మిత్ర… Read More
దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?ఒంటికాలితో వీల్ చైర్పై తిరుగుతూ, ఉద్దండ పిండాలైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయంసాధించిన తృణమూల్ అధినేత్ర… Read More
బిన్ లాడెన్పై దాడికి పదేళ్లు: జో బిడెన్ కీలక వ్యాఖ్యలు: వారి త్యాగాన్ని విస్మరించలేంవాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ అల్ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్పై అమెరికా సైనికులు జరిపిన దాడికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తయ్య… Read More
వాపును చూసి: రెండేళ్లలో దారుణంగా బీజేపీ ఓట్లశాతం: పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీకోల్కత: సరిగ్గా రెండేళ్ల కిందట- పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య ఫలితాలను అందుకుంది. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు షాక… Read More
మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కన్నుమూత -రామాయంపేటలో విషాదం -సీఎం అంజయ్య కోసం పదవీత్యాగంతెలంగాణ కాంగ్రెస్ వెటరన్, రామాయంపేట మాజీ శాసన సభ్యుడు రాజయ్యగారి ముత్యం రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు జెడ్పీ చైర్మన్, శాసన మండలి సభ్యుడిగా… Read More
0 comments:
Post a Comment