పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య పోలిటికల్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గోన్న గవర్నర్ మమతపై ఫైర్ అయ్యారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖుని అయిందని, దానిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గతంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేశారు. ఈ సంఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ysd6dp
Saturday, December 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment