Saturday, December 7, 2019

వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..

నెల్లూరులో మాఫియా ముఠా ఆగడాలు అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆనం కామెంట్లపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. పార్టీ లైన్ దాటొద్దని విజయసాయిరెడ్డి కూడా హెచ్చరించారు. గీత దాటితే వేటు తప్పదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bxNwI

0 comments:

Post a Comment