నెల్లూరులో మాఫియా ముఠా ఆగడాలు అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆనం కామెంట్లపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. పార్టీ లైన్ దాటొద్దని విజయసాయిరెడ్డి కూడా హెచ్చరించారు. గీత దాటితే వేటు తప్పదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bxNwI
వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..
Related Posts:
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాధ్: మరోసారి అనంత జిల్లాకే: ఏఐసీసీ నిర్ణయం..!సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎట్టకేలకు ఏఐసీసీ భర్తీ చేసింది. అనేక తర్జన భర్జనల తరువాత తిరిగి అనంతపురం జిల్లాకే చెందిన దళిత … Read More
మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగన్ కు చెప్పారు .. అందుకే ఇదంతా : జేసీ దివాకర్ రెడ్డిజగన్ మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం … Read More
మస్ట్ రీడ్: భారత్ సురక్షితమైన దేశమే..కానీ వారికి మాత్రం కాదు: అమెరికా సర్వేన్యూఢిల్లీ: ఇటీవలే అమెరికా నిర్వహించిన ఓ సర్వేలో భారత్కు కొన్ని అనుకూల అంశాలతో పాటు మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా వెలుగు చూశాయి. 2020లో నివాసం ఉండేం… Read More
లైవ్ టీవీ ప్రోగ్రామ్లో సంచలనం: ఇద్దరు మహిళలను హత్యచేసినట్టు అంగీకారం, సీన్లోకి పోలీసులుఅతనో దోషి, హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కార్యక్రమం లైవ్ నడుస్తోంది. ఇంతలో యాంకర్ ప్రశ్నలు వేస్తుండగా… Read More
జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యప… Read More
0 comments:
Post a Comment