ఎక్సైజ్ సవరణ చట్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందని, అంతేకాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M30c0f
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్
Related Posts:
విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్రవిశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆర… Read More
భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగావారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , … Read More
CD scandal: సీడీ సుందరి ఆడియో లీక్, డీకేశీ పేరుతో కలకలం, రాసలీలలు, గ్రాఫిక్స్, ట్విస్ట్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్ తెరమీదకు రావడంతో సెక్స్ స్కాండిల్ సీడీ గర్ల్ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది. స… Read More
తెలంగాణాలో కొత్తగా 495 కరోనా కేసులు .. రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికంతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తె… Read More
బెంగాల్ ఎన్నికల వేళ మోడీ బంగ్లా గుళ్ల సందర్శన- ఇక్కడ ఓట్ల కోసం అక్కడ హంగామా ?మన ప్రధాని నరేంద్రమోడీకి దేవాలయాల సందర్శనలు కొత్త కాకపోయినా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆలయాల సందర్శన మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం పశ్… Read More
0 comments:
Post a Comment