Sunday, December 1, 2019

ప్రియుడి మోజులో పడి.. భర్తా, పిల్లలకు విషంపెట్టింది, రాత్రిరాత్రే లేచిపోయింది!

కరీంనగర్: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత.. కట్టుకున్న భర్తను, తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డలను కూడా కాదనుకుంది. ఏకంగా వారి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధపడింది. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి ముందే గర్భవతి.. అబార్షన్ వికటించటంతో ప్రియుడి దారుణం ..గర్భిణీ దహనం కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R9gR5Q

Related Posts:

0 comments:

Post a Comment