ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి అండ్ కో.. రూ.కోట్లను నొక్కేసిన సంగతి తెలిసిందే. దేవికారాణి, పద్మావతి, సూపరింటెండెంట్ అందరూ జైలులో ఊచలు లెక్కబెడుతూనే ఉన్నారు. ఇటీవల మరో సూపరింటెండెంట్ వీరన్నను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShXGXY
ఈఎస్ఐ కుంభకోణం: మరో ఇద్దరి అరెస్ట్, దేవికారాణితో కుమ్మక్కు, షెల్ కంపెనీలతో కోట్లు క్లెయిమ్..
Related Posts:
341 రోజులు : 3,648 కిలో మీటర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు సభలో జగన్ ప్రకటన పైనే దృష్టవైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఘనమైన ముగింపు ఇవ… Read More
సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటేన్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు వి… Read More
ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టలుతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
హింసాత్మకంగా కేరళ: కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఇంటిపై బాంబులు విసిరిన ఆందోళనకారులుఅయ్యప్ప స్వామి నెలువై ఉన్న చోట రోజురోజుకీ హింస చెలరేగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు జంకుతున్నారు. ఇందుకు కారణం శబరిమలలో పెరుగుతున్న ర… Read More
పల్లె పిలుస్తోంది..! పట్నం కదులుతోంది..!! రవాణ వ్యవస్థ రెడీ అంటోంది..!!!హైదరాబాద్/ అమరావతి : నగరం ఇప్పుడు యాంత్రిక జీవనానికి మారుపేరు. దైనందిన కార్యక్రమాలతో విసుగెత్తిన పట్టణ జీవి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం కోర… Read More
0 comments:
Post a Comment