లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం నూతన సంవత్సర శోభను సంతరించుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగమ్మకు హారతిని సమర్పించారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో కనీసం మూడు లక్షలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNipVq
ఆధ్యాత్మిక నగరిలో కొత్త సంవత్సర శోభ: ఎముకలు కొరికే చలిని లెక్కచేయక.. !
Related Posts:
చంద్రబాబు మెడకు మరో స్కాం ? ఈసారి మైనార్టీ మంత్రిగా- తీగలాగుతున్న సర్కార్....ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్… Read More
డిగ్రీ, పీజీ పరీక్షలపై వీసీల నుంచి అభిప్రాయ సేకరణ: మంత్రి సురేశ్ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా రాష్ట్రాల్లో డిగ్రీ పరీక్షలు కూడా పాస్ చేయడంత… Read More
పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్ను నమ్మలేమంటూ..న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా మహమ్మారితో, మరోవైపు ఆ మహమ్మారిని పుట్టించిన చైనాతో సరిహద్దులో భారతదేశం తీవ్రమైన పోరాటం చేస్తోంది. జూన్ 15న చైనా బలగాలు కుట్రప… Read More
మంత్రి పదవి రేసులో రోజా,రజని,పిన్నెల్లి.?జగన్ మదిలో ఉన్నదెవరో.?ఏపీ రాజకీయం మరింత రసవత్తరం.!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో ఒక అంశంతో వాడివేడిగా కొనసాగుతుంటాయి. ఇంగ్లీష్ మీడియం కానీ-ఇసుక వ్యవహారం గానీ, వైరస్ గానీ- వైన్ షాపుల వ్… Read More
రాజ్యసభలా రాష్ట్రాల్లో శాశ్వత మండలి.. రాజ్యాంగ సవరణకు టీడీపీ డిమాండ్.. జగన్కు చెక్ పడేలా..‘‘అసెంబ్లీలో భాగం కాబట్టి శాసన మండలి కూడా చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్ని.. ఓడిపోయిన పా… Read More
0 comments:
Post a Comment