Tuesday, December 17, 2019

జామియా ఘటనతో వాళ్ల పతనం మొదలైంది.. నేను రోడ్లెక్కే రకం కాదు: కమల్ హాసన్

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీఏఏ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నటుడు, మక్కళ్ నీది మాయ్యుమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసపై సంచలన కామెంట్లు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rUhq9j

Related Posts:

0 comments:

Post a Comment