అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. దీన్ని పసిగట్టిన ఆ తల్లి ప్రతిఘటించింది. కామంతో కళ్లు మూసుకునిపోయిన కుమారుడి ఉసురు తీసింది. భర్తతో కలిసి కుమారుడిని హత్య చేసింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3BH2S
Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!
Related Posts:
లవర్ పార్కులు కాదు.. ఆక్సిజన్ పార్కులు.. గ్రేటర్ పరిధిలో మరో 9హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్సిజన్ పార్కులు ప్రజాదరణ పొందుతున్నాయి. అర్బన్ లంగ్స్ స్పేస్ పేరుతో పిలిచే పార్కులు.. నగరవాసులకు ఆహ్లాదంతో పాట… Read More
రాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డవిశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుపై కుట్రలనుబహిర్గతం చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. చంద్రబాబు అదేశాలత… Read More
సోనియాగాంధీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు.. కానీ: సన్నిహితుల వద్ద వైఎస్ జగన్!కడప: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలతాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించుకుంటుందటూ సర్వేలన్నీ స్పష్ట… Read More
గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..ఎన్నికల సంఘంలో బీజేపీ మనుషులు: చంద్రబాబు ఫైర్అమరావతి: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు న… Read More
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ సిద్దం : గతం కంటే తక్కువగా : కొత్త ప్రభుత్వానికి సవాల్గా ..!ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమల్లోకి రానుంది. ఇప్పటికే 11వ వేతన సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తర… Read More
0 comments:
Post a Comment