అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. దీన్ని పసిగట్టిన ఆ తల్లి ప్రతిఘటించింది. కామంతో కళ్లు మూసుకునిపోయిన కుమారుడి ఉసురు తీసింది. భర్తతో కలిసి కుమారుడిని హత్య చేసింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3BH2S
Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!
Related Posts:
బీజేపీ ప్రభుత్వానికి ఇంకా గెలుపు మత్తు దిగలేదు... ! పాకిస్థాన్తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్… Read More
17న విజయవాడకు కేసీఆర్: జగన్తో కీలక భేటీ: గవర్నర్ సైతం వస్తున్నారు..!ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు మరో సారి భేటీ కానున్నారు. ఈ భేటీకి విజయవాడ వేదిక కానుంది. అదే సమయం లో గవర్నర్ నరసింహన్ సైతం అక్కడకు వస్తున్నా… Read More
ఆర్కేకు సీఆర్డీఏ..! ఎఫ్డీసీ పై నెలకొన్న తీవ్ర పోటీ..! జగన్ కు తలనొప్పిగా మారిన పదవుల పంపిణీ..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవులు పందేరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారిందంటే చట్టసభలకు అవకాశం దక్కని నేతలు నామినేటెడ్ పదవులపై గురిపె… Read More
ఆఫీస్ లో నీళ్లు రావట్లేదు..! ఇక ఇంటి దగ్గర నుండి పనిచేయాలని ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు..!!చెన్నై/హైదరాబాద్ : సముద్ర మద్యలో ఉన్నా దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు లేదని ఓ మహానుభావుడు పాట రూపంలో అద్బుతంగా చెప్పాడు. ఇప్పుడు చెన్నైలో అవే పరిస్థి… Read More
తెలంగాణలో జ'గన్'! కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రమ్మంటున్న కేసీఆర్.. వద్దంటున్నటీ కాంగ్రెస్ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి … Read More
0 comments:
Post a Comment