Thursday, December 19, 2019

50 లక్షలు ఇప్పించండి... సుప్రీంకు చేరిన దిశ ఎన్‌కౌంటర్ కుటుంబాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌పై కేసును నమోదు చేయాలని సుప్రీంను కోరాయి. మరోవైపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టును అభ్యర్థించాయి. ఎన్‌కౌంటర్‌పై పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక దిశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EvlXll

0 comments:

Post a Comment