దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్పై కేసును నమోదు చేయాలని సుప్రీంను కోరాయి. మరోవైపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టును అభ్యర్థించాయి. ఎన్కౌంటర్పై పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక దిశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EvlXll
50 లక్షలు ఇప్పించండి... సుప్రీంకు చేరిన దిశ ఎన్కౌంటర్ కుటుంబాలు
Related Posts:
ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజె… Read More
15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో … Read More
మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్… Read More
ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహా… Read More
ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలుఅమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండ… Read More
0 comments:
Post a Comment