బెంగళూరు: రాజకీయాల్లోకి కులాలు, మతాల ప్రస్తావనను తీసుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పాడో ముస్లిం యువకుడు. అయ్యప్ప స్వామి మాలను ధరించారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను చేపట్టాడు. దీక్షానంతరం కాలి నడకన శబరిమలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన బబ్లూ అలియాస్ భాషా. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గుర్మిట్ కల్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UUJ32
Monday, December 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment