బెంగళూరు: రాజకీయాల్లోకి కులాలు, మతాల ప్రస్తావనను తీసుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పాడో ముస్లిం యువకుడు. అయ్యప్ప స్వామి మాలను ధరించారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను చేపట్టాడు. దీక్షానంతరం కాలి నడకన శబరిమలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన బబ్లూ అలియాస్ భాషా. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గుర్మిట్ కల్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UUJ32
అయ్యప్ప మాలను ధరించిన ముస్లిం యువకుడు: 41 రోజుల పాటు కఠోర దీక్ష..!
Related Posts:
గర్ల్స్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!రోహ్తక్ : డ్రోన్ కెమెరా చక్కర్లు విద్యార్థుల ఆందోళనకు కారణమైంది. హాస్టల్ చుట్టూ తిరుగుతూ తమ గదులను సదరు డ్రోన్ కెమెరా దృశ్యాలను చిత్రీకరిస్తోందని ఆరో… Read More
ఒడి బియ్యం అంటే ఏంటీ ? ఆడపడుచుకు ఎందుకు పోస్తారు ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.ఈ నాడులను వెన్న… Read More
అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పి… Read More
హైదరాబాద్కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!హైదరాబాద్ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గ… Read More
కూతురుని బయోకెమిస్ట్రీ చందివించాడు.. ఆ తెలివితో తండ్రినే చంపించింది...హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకోర్చి కన్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరకు ఆ కూతురే ఆ తండ్రి పాలిట యమపాశమైంది. పాతికేళ్లు కంటికి రెప్పలా చూసుకుం… Read More
0 comments:
Post a Comment