Wednesday, December 25, 2019

సీఎం యోగి హెచ్చరించిందే జరిగింది.. ఆ 28 మందికి నోటీసులు..

జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 16 మంది పౌరులు చనిపోగా.. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలతో పాటు వారి నుంచే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSThkh

0 comments:

Post a Comment