ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్రవారంనాడు తన ఆఖరి ప్రయాణాన్ని ముగించుకుని ల్యాండైన సందర్భంలో.. యావత్ దేశం.. మరీ ముఖ్యంగా ఐఏఎఫ్ ఉద్విగ్నతకులోనైంది. 1985లో మన వాయుసేనలో చేరిన మిగ్.. తనవైన సాహసాలతో శత్రువుకు చుక్కలుచూపించింది.. మరెన్నో బిరుదులూ పొందింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1gcCn
సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్కు వీటిని చూస్తేనే గడగడ
Related Posts:
జగన్ తో అవంతి భేటీ..! : విశాఖ వైసిపి నేతలకు పిలుపు: ఆ సీటు పైనే షరతు..!టిడిపిలో మరో వికెట్ పడుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివా సరావు ఈ రోజు జగన్ ను కలవనున్నారు… Read More
ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే … Read More
ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్… Read More
ఏపిలో వాలెంటైన్స్ డే కీలక పొలిటికల్ ఘట్టం మిస్ : అసలు కారణం ఇదేనా..!ఏపి లో ఫిబ్రవరి 14న...ఈ రోజున జరగాల్సిన రెండు కీలక ఘట్టాలు వాయిదా పడ్డాయి. విపక్ష నేత జగన్ తన సొంతింటి గృహ ప్రవేశం ఇదే రోజన చేసి ఇక, ఇక్… Read More
సర్పంచుల నుంచి \"పైసా వసూల్\"..! పోలీసుల అదుపులో \"అఘోరాలు\" (వీడియో)కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే… Read More
0 comments:
Post a Comment