Friday, December 27, 2019

సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్‌కు వీటిని చూస్తేనే గడగడ

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్రవారంనాడు తన ఆఖరి ప్రయాణాన్ని ముగించుకుని ల్యాండైన సందర్భంలో.. యావత్ దేశం.. మరీ ముఖ్యంగా ఐఏఎఫ్ ఉద్విగ్నతకులోనైంది. 1985లో మన వాయుసేనలో చేరిన మిగ్.. తనవైన సాహసాలతో శత్రువుకు చుక్కలుచూపించింది.. మరెన్నో బిరుదులూ పొందింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1gcCn

Related Posts:

0 comments:

Post a Comment