Saturday, November 30, 2019

priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదన

న్యూఢిల్లీ: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ప్రధాన నగరాల్లో నిరసనలు చేపడుతున్నారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RghOcH

Related Posts:

0 comments:

Post a Comment