ఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని మాజీ ఎంపీ కవిత సూచించారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతీలో తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతనుల అందజేశారు. అంతకుముందు ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఫోటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qygdnr
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment