తెలంగాణ పీసీసీ పదవికి పోటిపడుతున్నానంటూ తన మనసులోని మాటను బయట పెట్టిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ పదవిని అప్పగిస్తే ఎలాంటీ రాజ్యంగపరమైన పదవులు లేకుండా పని చేస్తానని హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో పోటి చేయనని స్పష్టం చేశారు. కాగా ఇదివరకే పీసీసీ అప్పగిస్తే కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QkLYee
Saturday, November 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment