Saturday, November 16, 2019

99శాతం ముస్లింలు హిందు మతం స్వీకరించారు: బాబా రాందేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో 99శాతం మంది ముస్లింలు హిందూ మతం స్వీకరించారనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం-బాబ్రీమసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుపై సుదీర్ఘంగా మాట్లాడారు బాబా రాందేవ్. వివాదాస్పదంగా మారిన భూమి రామమందిరంకే చెందుతుందని చెబుతూ కోర్టు తీర్పు ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UQP9M

Related Posts:

0 comments:

Post a Comment