హైదరాబాద్ : తెలంగాణ కార్మికులు తలపెట్టిన సమ్మె ముగిసింది. 47రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరూతూ ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతూనే పలు రూపాల్లో నిరసన తెలిపారు. అంతే కాకుండా దాదాపు 27మంది కార్మికులు ఉద్యోగాల పట్ల అభద్రతా భావంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ప్రభుత్వం నుండి కార్మికులు చేస్తున్న సమ్మె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/346XdLh
Wednesday, November 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment