న్యూఢిల్లీ: సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దాఖలైన పిటీషన్లపై విచారణ నిర్వహిస్తోన్న దేశ అత్యున్నత న్యాయస్థానానికి సానుకూలంగా తన నిర్ణయాన్ని తెలియజేసిందంటూ అవే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/335ETB1
సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు లింకేజీపై తేల్చేసిన కేంద్రం
Related Posts:
జగన్ కుట్రలకు అడ్డు లేకుండా పోతుంది... వాళ్ళ పాపాలు బయటకి రావాలి - దేవినేని ఉమవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ జగన్ కుట్రలో భాగమేనని ఆరోపి… Read More
మే 23 లోక్ సభ ఫలితాలు, మే 21 కర్ణాటకలో పోటాపోటీగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాలు !బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేది ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందే కర్ణాటకలో రాజకీయాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. … Read More
భారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసా ఇవ్వడం లేదు: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన టెక్ కంపెనీభారత టెక్కీకి కావాలనే హెచ్-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. వివరాల్లోకి వెళ… Read More
ఇదేం ప్రేమరా బాబూ.. లండన్లో యువతిని వేధించి జైలుపాలైన భారతీయుడు..ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. కాదు పొమ్మనందుకు చూపులతో చంపేశాడు. మాటలతో వేధిస్తూ నిత్యం నరకం చూపించాడు. వేధింపులు తాళలేక యువతి ప… Read More
ఆల్వార్ అత్యాచారంపై జోధ్పూర్ కోర్టు ప్రభుత్వానికి షాక్, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశందేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్లోని ఆల్వార్ అత్యాచారానికి సంఘటనపై పూర్తివివరాలు ఇవ్వాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జోధ్పూర్ కోర్టు. … Read More
0 comments:
Post a Comment