మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలోకి వెళ్లగా.. ఆయా పార్టీలు ఒక్కటవుతున్నాయి. శివసేన-ఎన్సీపీతో చేతులు కలుపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Z2Qvc
Wednesday, November 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment