Friday, November 29, 2019

కాంచీపురంలో గ్యాంగ్‌రేప్? యువతి మిస్పింగ్, శవమై తేలి, దారుణంగా కత్తిపోట్లు

చెన్నై: ఉద్యోగానికి వెళ్లి వారం రోజుల క్రితం మాయం అయిన దళిత యువతి రోజా (20) కత్తిపోట్లకు గురై, కాలిన గాయాలతో రాజకీయ నాయకుడి ఫాం హౌస్ లో శవమై కనిపించిన ఘటన తమిళనాడులోని కాంచీపురం నగరం సమీపంలో జరిగింది. దళిత యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న పోలీసులు యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OTaGQB

0 comments:

Post a Comment