చెన్నై: ఉద్యోగానికి వెళ్లి వారం రోజుల క్రితం మాయం అయిన దళిత యువతి రోజా (20) కత్తిపోట్లకు గురై, కాలిన గాయాలతో రాజకీయ నాయకుడి ఫాం హౌస్ లో శవమై కనిపించిన ఘటన తమిళనాడులోని కాంచీపురం నగరం సమీపంలో జరిగింది. దళిత యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న పోలీసులు యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OTaGQB
Friday, November 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment