ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ను శుక్రవారం ఎంపిక చేశారు. శనివారం జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సభ్యులున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఉద్ధవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVxPWE
థాక్రే సర్కారుకు బలనిరూపణ: ప్రొటెం స్పీకర్గా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్
Related Posts:
ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్ ప్లేస్ కోల్పోయిన అంబానీముంబై: ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు. ప… Read More
చక్రం తిప్పింది అతనే.. సింధియా నిర్ణయం వెనక చాలా జరిగింది.. ఆర్నెళ్లుగా ఆ ముగ్గురూ కలిసి..గ్వాలియర్ రాజవంశీయుడు,కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. గత రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్… Read More
బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను చించి వేసిన ఘటనపై నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు వైసీపీ కార్యకర్తలు … Read More
గుడ్న్యూస్: సమ్మెకాలానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతం విడుదల.. 52 రోజులకు రూ.235 కోట్లు..ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డిమాండ్ల కోసం గతేడాది దసరా సమయంలో ఆందోళన చేసిన కార్మికులను ఆదుకుంది. చెప్పినట్టుగానే సమ్మ… Read More
బుద్ధా వెంకన్న..బోండా ఉమా కారుపై దాడి చేసిందివైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే: టీడీపీ ఫిర్యాదు.. !గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తోన్న కారుపై గుంటూరు జిల్లాలోని మా… Read More
0 comments:
Post a Comment