టీడీపీ మాజీ ఎంపీ , సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుంది. తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని దివాకర్ రెడ్డి ఓవైపు రాజకీయ విమర్శలు చేస్తుంటే...మరోవైపు అధికారులు మాత్రం జేసీ ట్రావేల్స్ బస్సులపై విరుచుకుపడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిరుగుతున్నాయంటూ... వాటిని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 80 బస్సులను సీజ్ చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OayAGS
జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!
Related Posts:
మళ్లీ ప్రత్యక్షమైన అబు బకర్.. ఐదేళ్ల తర్వాత కనిపించిన ఐసీస్ చీఫ్...ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మరోసారి ప్రత్యక్షమయ్యాడు. అతడు చనిపోయాడని అంతా అనుకుంటున్న తరుణంలో ఐదేళ్ల తర్వాత తాజాగా ఓ వీడియోలో… Read More
హైకోర్టులో సుజనా సవాల్: సీబీఐ చర్యలు నిలిపివేయాలి: ఆ కంపెనీతో సంబంధం లేదు..!సీబీఐ జారీ చేసిన నోటీసుల పైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయ… Read More
రాహుల్గాంధీకి పౌరసత్వ కష్టాలు...నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహు… Read More
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు మార్గదర్శకాలు జారీ .. ఎలా లెక్కిస్తారంటేఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అని వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని పలు రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజ… Read More
వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్… Read More
0 comments:
Post a Comment