టీడీపీ మాజీ ఎంపీ , సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుంది. తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని దివాకర్ రెడ్డి ఓవైపు రాజకీయ విమర్శలు చేస్తుంటే...మరోవైపు అధికారులు మాత్రం జేసీ ట్రావేల్స్ బస్సులపై విరుచుకుపడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిరుగుతున్నాయంటూ... వాటిని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 80 బస్సులను సీజ్ చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OayAGS
జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!
Related Posts:
పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!హైదరాబాద్ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించేలా.. నల్గొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఓకే చ… Read More
రాజస్థాన్లో దారుణం: దళిత మహిళపై భర్తముందే సామూహిక అత్యాచారం చేసిన దుండగులుఅల్వార్ : రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్లో భర్తముందే ఓ దళిత మహిళపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో రాజస్థాన్ ఒక్కసారిగా భగ్గుమంది… Read More
రాములమ్మ వర్సెస్ జగ్గారెడ్డి .. కాంగ్రెస్ లో ఇదొక లొల్లితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్య… Read More
ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..కోల్కతా : ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మం… Read More
0 comments:
Post a Comment