న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు దుండగులు గురువారం ధ్వంసం చేశారు. హాస్టల్ ఫీజులు పెంచడంపై గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmiclD
కలకలం: ఢిల్లీ జేఎన్యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలు
Related Posts:
కేబినెట్ సెక్రటేరియట్లో ఉద్యోగాలు: పలు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోండిన్యూఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నే… Read More
ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిర… Read More
సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కె… Read More
కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్… Read More
CBDT కొత్త రూల్: ఇవి లేకపోతే వేతనం నుంచి 20శాతం టీడీఎస్ కింద కట్ అవుతుందిన్యూఢిల్లీ: ఏడాదికి మీ సంపాదన రూ.2.5 లక్షలు లేక అంతకంటే ఎక్కువగా ఉందా...? మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థలో మీ పాన్ కార్డు వివరాలు, ఆధార్ వివరాలను వెంటనే… Read More
0 comments:
Post a Comment