Thursday, November 14, 2019

కలకలం: ఢిల్లీ జేఎన్‌యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్‌యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు దుండగులు గురువారం ధ్వంసం చేశారు. హాస్టల్ ఫీజులు పెంచడంపై గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmiclD

Related Posts:

0 comments:

Post a Comment