తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, కోర్టు దీనిని కార్మిక శాఖ కమిషనర్ వద్ద తేల్చుకోవాలని సూచించింది. అందుకోసం దీని పైన చర్చలు జరిపి..సమస్య పరిష్కరించాలని ఇందు కోసం రెండు వారాల గడువు కేటాయిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అదే విధంగా.. చర్చలు జరపమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CTKqzR
ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!
Related Posts:
ఆ 12 నిమిషాలు.. అంతరిక్షంలో కొత్త శకం.. ఈ రాత్రికే లైవ్.. స్పేస్ఎక్స్ ఘనతను ఇలా చూడొచ్చు..అనంతంగా విస్తరించిన అంతరిక్షంలో.. అన్వేషణకు సంబంధించి ఇదొక చరిత్రాత్మక రోజు. సంప్రదాయాలను సవరించాలనుకునే ఔత్సాహికులకు శుభదినం. పేరుకు ఇది సాదాసీదా అంత… Read More
చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికాభారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటా… Read More
విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా త… Read More
ఏపీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దుఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఏపీ … Read More
ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తె… Read More
0 comments:
Post a Comment