తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, కోర్టు దీనిని కార్మిక శాఖ కమిషనర్ వద్ద తేల్చుకోవాలని సూచించింది. అందుకోసం దీని పైన చర్చలు జరిపి..సమస్య పరిష్కరించాలని ఇందు కోసం రెండు వారాల గడువు కేటాయిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అదే విధంగా.. చర్చలు జరపమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CTKqzR
Monday, November 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment