అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం వెళ్లిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ కాలిఫోర్నియా వెళ్లాడు. ఎంఎస్ చదువుతున్నాడు. అక్కడే ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పనిచేసే చోట అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అభిషేక్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్సిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZBYJ0
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: హోటల్లో విద్యార్థిపై దుండగులు కాల్పులు..
Related Posts:
రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజ… Read More
వారిని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు: పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరిక, ఎందుకంటేన్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్… Read More
'రూ.30వేల కోట్ల స్కాం.. ఆధారాలున్నాయి... మోడీని విచారించే సమయం వచ్చింది'న్యూఢిల్లీ: రాఫెల్ డీల్కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీని… Read More
దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్సైబర్ నేరగాళ్లు దేశభక్తిని వాడుకుంటున్నారు. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ పాక్ చెరలో బందీ గా ఉన్న సమయంలోనూ ఆయన చూపించిన ధైర… Read More
పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే రాహుల్ పర్యటన..! చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న టీపిసిసి..!!హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్ పర్యటన ఖరారయిందనే చర్చ గా… Read More
0 comments:
Post a Comment