విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జాతికి సేవలు చేసిన వారిని గౌరవించడం తెలియదా? అంటూ నిలదీశారు. పులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్పై పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CboArl
జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్
Related Posts:
సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు, పరుగో పరుగు !బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలోని స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో హాజరైనార… Read More
ఆ మసీదులు అక్రమ నిర్మాణమే.. రాజ్యపాల్కు ఎంపీ లేఖ.. ఎక్కడో తెలుసా..!!న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ మరోసారి సంచలనం సృష్టించారు. తన నియోజకవర్గంలో 54 మసీదుల అక్రమ నిర్మాణమేనని బాంబు పేల్చారు. వీటి నిర్మాణంపై… Read More
వామ్మో డేంజర్ స్పాట్.. అక్కడకు వెళితే ప్రాణాలు పోతున్నాయి..!ఆస్ట్రేలియా : అక్కడకు వెళితే కచ్చితంగా ప్రాణాలు పోతాయి.. అయినా టూరిస్టులు అక్కడకు క్యూ కడుతున్నారు. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని తెలిసినా.. ప్రాణాలకు తెగ… Read More
రోడ్లపై డబ్బే డబ్బు....! కార్లు దిగి తీసుకువెళ్లిన జనం...! వీడియోడబ్బు సంపాదించడం కొంతమందికి కష్టమైతే మరికొంతమందికి ఈజీ, చాల మంది డబ్బు సంపాదించలేని వారు ఏదైన అద్భుతం జరిగి తనకు డబ్బు మూటలు దొరికితే బాగుండు కలలు కంట… Read More
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందనన్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని భారత్పై దాడి చేయాలంటూ చెబుతూ ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందించింది. ఆల్ఖైదా తాటాకుల చప్పుళ్లకు భయపడే… Read More
0 comments:
Post a Comment