విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జాతికి సేవలు చేసిన వారిని గౌరవించడం తెలియదా? అంటూ నిలదీశారు. పులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్పై పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CboArl
జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్
Related Posts:
వలస కార్మికుల ప్రయాణాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీన్యూఢిల్లీ: వలస కూలీల ప్రయాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్నవారికి రాష్ట్రం దాటి వెళ్లేందుకు అన… Read More
కరోనా విలయం:బాహుబలి కత్తే ఆయుధం.. వైరస్ కేక్తో మంత్రి బర్త్డే వేడుకలు..దేశవ్యాప్త లాక్ డౌన్ రెండో దశ కొనసాగుతున్నా కరోనా వైరస్ ప్రభావం ఎక్కడా తగ్గలేదు సరికదా, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటిదాక… Read More
లాక్డౌన్ వేళ.. ఆస్పత్రుల నిరాకరణ: వైద్యం అందక న్యాయవాది మృతిముంబై: లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్యానికి సంబంధించిన సేవలు, వైద్యం కోసం వెళ్లేవారికి పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల వాహ… Read More
కరోనా షాకింగ్: పేషెంట్ జీరో అమ్మాయి.. ఆమె లవర్ ద్వారా వైరస్ వ్యాప్తి.. వూహాన్ ల్యాబ్పై మరో సంచలనం..భూగోళం మొత్తాన్నీ స్తంభింపజేసిన కరోనా వైరస్.. తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల సంఖ్య 23 లక్షలు, మరణాలు 1.61లక్షలు దాటాయి.… Read More
భర్తపై లాక్డౌన్ ఫిర్యాదు: ‘నెలరోజులుగా స్నానం లేదు, శృంగారం చేయమంటున్నాడు’బెంగళూరు: కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇళ్లల్లోనే అంతా ఉండటంతో చాలా మంది సంతోషంగా గడుపుతు… Read More
0 comments:
Post a Comment