మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మీద..పోలీసు శాఖ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విశాఖలోని పిచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందే పిచ్చివాడు జగన్ కంటే బాగా పాలిస్తాడంటూ వ్యాఖ్యానించారు. దొంగలు రాజ్యం చేస్తుంటే.. రక్షించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇవీఎంలతోనో..ఓట్లతోనే గెలిచిన జగన్ సీఎం సీట్లో కూర్చున్న తరువాత కూడా పద్దతి మార్చుకోలేదంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qgXCvA
పిచ్చోడు జగన్ కంటే బాగా పాలిస్తాడు: దొంగలు రాజ్యం చేస్తున్నారు: అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు..!
Related Posts:
రెండురోజుల్లో జనసేన తొలి జాబితా ..? లిస్ట్ లో చోటు దక్కేది వీరికేనా ..?హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ… Read More
2014లో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ సత్తా చాటుతుందా?న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు.… Read More
డేటా చోరీ: ఏపీలో పోలింగ్ నిర్వహణ: ఎన్నికల సంఘానికి పెను సవాల్అమరావతి: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న అంశం డేటా చోరీ. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటూ వార్తలు రావడంతో ఈ విషయం రాజకీయ ర… Read More
ప్రజాస్వామ్యానికి పండుగరోజు: నాటి ఫలితాలు పునరావృతం కావాలి: మోడీన్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫిక… Read More
సీ-ఓటర్ సర్వే: టీడీపీకి 14 లోక్ సభ స్థానాలు?న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట్లో వరుసగా చోటు చేసుకుంటున్న వలసలతో డీలా పడింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లందరూ ప్రతిపక్ష పార్టీ వైపు వలస వెళ్తున్నారు. ఈ పర… Read More
0 comments:
Post a Comment