Monday, October 21, 2019

TSRTC Strike: రూ. 100కోట్లకుపైగా నష్టం, చెప్పినా విన్లేదు: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. హైకోర్టు సూచనలు చేసినా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఆర్టీసీ సంఘాలు కూడా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను విరమించేది లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pANvl8

0 comments:

Post a Comment