హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. హైకోర్టు సూచనలు చేసినా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఆర్టీసీ సంఘాలు కూడా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను విరమించేది లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pANvl8
TSRTC Strike: రూ. 100కోట్లకుపైగా నష్టం, చెప్పినా విన్లేదు: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ కౌంటర్
Related Posts:
బీమా డబ్బు కోసం.. సుపారీ ఇచ్చి తనను తానే చంపించుకున్నాడు!న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఎవరూ చేయలేని పని చేశాడు. తనను చంపమని తానే సుపారీ ఇచ్చాడు. ఇందుకు అతడు చేసిన అప్పులే కారణం కావడం గమనార్హం. ఇన్స్యూరెన్స్ డబ్బుల క… Read More
ఇద్దరు భారతీయ సిబ్బంది విడుదల.. కనిపించిన గాయాలు, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు..పాకిస్తాన్లో కనిపించకుండా పోయిన భారత రాయబార కార్యాలయ ఇద్దరు ఉద్యోగులను ఆ దేశ పోలీసులు వదిలేశారు. కానీ వారిపై గాయాలు కనిపించడంతో దాడి చేశారా అనే అనుమా… Read More
రాజారెడ్డి మీసంలోని వెంట్రుకతో సమానం కాదు ఆ ముగ్గురు.. రఘురామ ఓ తేడా మనిషి!అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు త… Read More
ఎవరు అడ్డొచ్చినా ఫినిష్ ... రేపు అసెంబ్లీలో జరిగేదిదే .. జేసీ దివాకర్ రెడ్డి జోస్యంరేపటి నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో ముందే జోస్యం చెప్పారు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎవరు ఎదురుపడినా ఫ… Read More
AP Budget 2020: వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ ఇవే .. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగానూ 2020- 21 బడ్జెట్ తో పాటుగా, వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు శాసనస… Read More
0 comments:
Post a Comment