Wednesday, October 9, 2019

పోలవరంపై హైకోర్టులో కేసు :చర్యలకు న్యాయస్థానం ఆదేశం: కేంద్ర శాఖకే బాధ్యత..!

పోలవరంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జనసేన నేన..విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచారని..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవతవకలు జరిగాయని పుల్లారావు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ZqeGr

Related Posts:

0 comments:

Post a Comment