Saturday, October 19, 2019

నేను యూపీ నుంచే కానీ.. ఏపీ కోసమే మాట్లాడుతున్నా: ఎంపీ జీవీఎల్

విజయవాడ: తాను రాజ్యసభకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నానని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2qMFu

Related Posts:

0 comments:

Post a Comment