న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిసింది. ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ (డీఏ)ను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి అంటే.. జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఆశా వర్కర్లకు చెల్లించే గౌరవ వేతన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fDzxz
ఉద్యోగులకు దీపావళి బొనాంజా: భారీగా పెరిగిన డీఏ: ఆశా వర్కర్లకు కూడా
Related Posts:
అర్ధరాత్రి అడవిలో బీభత్సం -ఐఈడీ పేల్చిన మావోయిస్టులు -కోబ్రా కమాండెంట్ మృతి -10 మందికి గాయాలుమావోయిస్టులు, ఇతర నక్సల్ గ్రూపుల ఏరివేత ఆపరేషన్లలో దిట్టగా పేరుపొందిన ‘కమాండెంట్ బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)' దళానికి అనుకోని ఎదురుదెబ్బ… Read More
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ నిబద్ధత .. తన ప్రాణం పోతున్నా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ తాను చేసే వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. ప్రాణం పోతున్నా సరే ప్రయాణికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను … Read More
మంటలు రేపుతోన్న వ్యవసాయ బిల్లులపై మోడీ మనసులో మాట ఇదే: గురునానక్ కృప కటాక్షాలతోన్యూఢిల్లీ: దేశ వారసత్వ చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దీనికోసం ప్రభుత్… Read More
షాకింగ్..మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం: పదునైన ఆ ఆయుధం: ఆ హత్యతో లింక్ ఉందా?మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన సంభవించ… Read More
CM PA: నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? ఎవరు చెప్పారు ?, సీఎం పీఏ రివర్స్ గేర్, ఆ రోజు ఇది జరిగింది !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపొలిటికల్ పీఏ ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. నాలుగు రోజుల నుంచి బెంగళూర… Read More
0 comments:
Post a Comment